KCR

కేసీఆర్ ఓడిపోతాడు, కాంగ్రెస్ దే అధికారం: కర్ణాటక మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్ కు మరియు ఆ పార్టీ నేతలకు గుండెల్లో ఉడుకుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కేసీఆర్ ఎక్కడ అధికారం పోతుందేమో అన్న భయంతో ప్రచారంలో చాలా దూకుడుగా వ్యవహరించారు. ఇక తెలంగాణ ఎన్నికలపై కర్ణాటక మంత్రి జోశ్యం చెప్పారు. కాంగ్రెస్ నేత మరియు...

కేసీఆర్ గెలిస్తే మొదటి సంతకం పెట్టేది దీనిపైనే !

గతంలో వరుసగా జరిగిన రెండు ఎన్నికలలోనూ కేసీఆర్ సారథ్యంలోని BRS పార్టీ విజయం సాధించి తమకు ఎదురులేదని నిరూపించారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ గెలవడానికి చాలా కష్టం అని తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీలు కేసీఆర్ ను ఓడించాలన్న కసితో రగిలిపోతున్నాయి. ఇక సర్వే లు అన్నీ కూడా కాంగ్రెస్ వైపే...

తెలంగాణ రాజకీయాల మార్పుకు పునాది రేపే !

ఈ రోజు తెలంగాణ రాష్ట్రము ఎటువంటి ప్రచార కార్యక్రమాలు లేకుండా మైకులు మూగబోయి ప్రశాంతంగా ఉంది. రేపు ఉదయం ఎన్నికలు ఆరంభం కానుండడంతో ఇప్పటికే ఏర్పాట్లు అనీ చాలా పకడ్బందీగా ఎన్నికల అధికారి వికాస్ రాజ్ నేతృత్వంలో జరుగుతున్నాయి. కాగా అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలలో పెను మార్పులు తీసుకురానున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీగా...

బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టాల‌ని కుట్ర‌లు చేశారు.. సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన తొలిరోజుల్లోనే బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు మ‌న శ‌త్రువులు, స‌మైక్య‌వాదులు కుట్ర‌లు చేశార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింది. వ‌చ్చిన త‌ద‌నంతంర ప‌ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రాన్ని అనేక ర‌కాలుగా ముందుకు తీసుకుపోవాల‌ని చాలా విధాలుగా...

కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆకలి చావులే : కేసీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ఆకలి చావులే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన గజ్వేల్ సభలో మాట్లాడారు. ఇందిర‌మ్మ రాజ్యం అని ప్ర‌చారాన్ని కొన‌సాగించిన కాంగ్రెస్ పార్టీపై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందిర‌మ్మ రాజ్యం అంటేనే ఆక‌లి రాజ్యం, ఎమ‌ర్జెన్సీ, ఎన్‌కౌంట‌ర్లు, ర‌క్త‌పాతం జ‌రిగాయ‌ని కేసీఆర్ గుర్తు చేశారు....

తెలంగాణ శ్వాసగా.. ఆశ గా బతుకుతున్న : కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆకలి చావులే అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గ‌త 24 ఏండ్లుగా తెలంగాణ ఆశ‌గా, శ్వాస‌గా బ‌తుకుతున్నాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. గ‌జ్వేల్ నుంచి మీరు అవ‌కాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం క‌ష్ట‌ప‌డ్డాను, కృషి చేశాను. అవ‌న్నీ...

నిజాం రాజులు స్థాపించిన అజాంజాహీ మిల్లును కాంగ్రెస్‌ పార్టీ అమ్మేసింది : సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌ హయాంలో వరంగల్‌ పట్టణానికి చాలా అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పట్టణ ప్రజలకు తాగునీటికి కూడా కటకట ఉండేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినంక మిషన్‌ భగరీరథ కార్యక్రమంతో ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి తాగే నీటి సరఫరా చేస్తున్నామని, వరంగల్‌ ప్రజలకు ఇప్పుడు తాగే నీటి గోస లేదని అన్నారు....

గజ్వేల్ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ మరో కీలక హామీ..!

గజ్వేల్ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక కీలక హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇవాళ చివరి రోజు సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే...

ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఎన్ కౌంటర్లే : కేసీఆర్

వరంగల్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఏ దేశాల్లో ప్రజాస్వామ్యం పరిణితి చెందిందో అక్కడ మంచి ఫలితాలు వస్తాయి. ప్రజాస్వామ్య పరిణతి అంటే.. ముఖ్యంగా పార్టీల గురించి చర్చించాలి. ఆ పార్టీల చరిత్ర ఏంటి..? ఆ పార్టీలు ఏం చేశాయి అనేది ఆలోచించాలి. రాబోయే ఐదేళ్ల కోసం...

యాద‌య్య నాకు ఓ విచిత్ర‌మైన దోస్తు.. ఆయ‌న నాకే ఆర్డ‌ర్ ఇస్తారు : సీఎం కేసీఆర్

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాద‌య్య నాకు ఓ విచిత్ర‌మైన దోస్తు.. ఆయ‌న త‌న‌కే ఆర్డ‌ర్ వేస్తార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, కాలే యాద‌య్య‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ మాట్లాడారు. యాద‌య్య నాకు ఓ విచిత్ర‌మైన దోస్తు. నేనేమో అంద‌రికీ ఆర్డ‌ర్...
- Advertisement -

Latest News

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు.. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు...
- Advertisement -

GOLD RATES : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold Rates Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌...

సాగర్ ప్రాజెక్టు వద్ద AP, TS పోలీసుల ఘర్షణ

మరో కొన్ని నిమిషాలలోనే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు...

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్…కీలక పదవుల్లో చంద్రబాబు మనుషులే ..!

అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసిపి సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో పెట్టారని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు...

కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు....