KCR

బీఆర్‌ఎస్‌ దొంగల పార్టీ : విజయశాంతి

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యాపారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరుగా చైర్మన్ రూమ్కి వెళ్లి...

ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన కేసీఆర్

మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. మహారాష్ట్ర రాష్ట్రం లోని ప్రతి జిల్లాపరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు కెసిఆర్. బీఆర్ఎస్ ను మహారాష్ట్రలో కూడా రిజిస్టర్ చేయించామని వెల్లడించారు ముఖ్యమంత్రి. రాబోయే స్థానిక...

కేసీఆర్ దూకుడు..మరో ఆయుధం దొరికినట్లే!

మూడోసారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కే‌సి‌ఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చారు..ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో తెలంగాణలో గెలవడం అంత సులువు కాదు. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బి‌జే‌పి..బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నాయి....

షెడ్యూల్ బిజీగా ఉండటంతో బస్సులోనే ఆహారం తీసుకున్న కేసీఆర్….

తెలంగాణలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బస్సులోనే ఆయన ఆహారాన్ని స్వీకరించారు. షెడ్యూల్ బిజీగా ఉండటంతో సమయం వృథా కాకుండా ఆయన హెలిప్యాడ్ వద్ద బస్సులోనే భోంచేశారు. పులిహోర, పెరుగన్నం, అరటిపండును ఆయన తిన్నారు. బస్సులో ఉన్న...

అకాల వర్షాలు: రైతుల వద్దకు కేసీఆర్..భారీ సాయం..ఏపీలో నో కామెంట్!

అకాల వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. వేసవి కాలం మొదలవ్వడమే ఊహించని విధంగా అకాల వర్షాలు రెండు రాష్ట్రాలని ముంచెత్తాయి...ఓ వైపు వడగళ్ళ వాన..మరోవైపు ఈదురు గాలులతో వచ్చిన వానతో చేతికొచ్చిన పంట నెలకొరిగింది. కోతకు వచ్చిన వరి నెలకొరిగింది..మినుములు, ఎండుమిర్చి, పొగాకు, మామిడి..ఇతర కూర,...

ఎడిట్ నోట్: రాజకీయ ‘కక్ష’.!

రాజకీయ కక్ష..ఈ మాట ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కువ వినిపించే మాట..అటు దేశ రాజకీయాల్లో గాని..ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని ఈ రాజకీయ కక్ష అనేది వినిపిస్తూనే ఉంది. ఏమి లేదు అధికారంలో ఉన్న పార్టీలపై విమర్శలు చేస్తే చాలు..ప్రత్యర్ధి పార్టీలపై కక్ష సాధించడం అలవాటుగా మారిపోయింది. అధికారం చేతులో ఉండటంతో..వ్యవస్థలని వాడుకుని ప్రతిపక్షాలపై...

ఎడిట్ నోట్: మళ్ళీ ‘సెంటిమెంట్’..భయమేనా!

ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కుమార్తె ఇరుక్కోవడం..మరోవైపు టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ లీకేజ్..ఇక వరుసగా అగ్నిప్రమాద ఘటనలు..అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం..ఇక రాష్ట్రంలో ప్రజా సమస్యలు..పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు..ఇలా ఎటు చూసుకున్న ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్తితి కేసీఆర్‌ది..ఈ సమస్యులతో రాజకీయంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇక...

BREAKING : TSPSC పేపర్‌ లీక్‌..KCR సంచలన నిర్ణయం ?

తెలంగాణ రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త విషయం బయటకొస్తుంది. ఈ కేసును తవ్వుతున్న కొద్దీ పేపర్ల లీకేజీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై టీఎస్పీఎస్సీ స్పందిస్తూ.. 5 పరీక్షల ను రద్దు చేసింది. ఇక తాజాగా TSPSC పేపర్‌ లీక్‌ అంశంపై...తెలంగాణ...

కేసీఆర్ కుటుంబం మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర పడింది : తరుణ్ చుగ్

తెలంగాణలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ గన్ పార్క్ వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ చుగ్ తెలిపారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ...

పేపర్ లీక్-స్వప్నలోక్ ఘటనలు..కేసీఆర్ సర్కారుకు చుక్కలు!

తెలంగాణ రాష్ట్రంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ లీక్ ఘటన రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా స్వప్నలోక్ అగ్ని ప్రమాదం ఘటన కేసీఆర్ సర్కారుకు చుక్కలు చూపిస్తుంది.  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన కే‌సి‌ఆర్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్...
- Advertisement -

Latest News

భారత్ కు నాలుగో స్వర్ణం… 75 కిలోల కేటగిరీలో లవ్లీనా గోల్డ్‌ పంచ్‌

భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే.. మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ 50...
- Advertisement -

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంలో నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్...

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్‌.

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు చేయబడుతున్నాయని, జీహెచ్‌ఎంసీ భూసేకరణ పూర్తి చేసినా...

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు . నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మహిళలకు చీరలే కావాలంటే...

విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్‌

విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా...