పాకిస్థాన్ లో దారుణం జరిగింది. పాకిస్థాన్ లో జైలు నుంచి తప్పించుకున్నారు ఖైదీలు. కరాచీలోని మాలిర్ జైలు నుంచి పరారయ్యారు 200 మంది ఖైదీలు. తప్పించుకున్న వారు తీవ్రమైన నేరాల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారే కావడం గమనార్హం.

ఖైదీలను పట్టుకునేందుకు కాల్పులు జరిపారు పోలీసులు. కాల్పుల్లో దాదాపు 20 మంది ఖైదీలు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- పాకిస్థాన్ లో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు
- కరాచీలోని మాలిర్ జైలు నుంచి పరారైన 200 మంది ఖైదీలు
- తప్పించుకున్న వారు తీవ్రమైన నేరాల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారే
- ఖైదీలను పట్టుకునేందుకు కాల్పులు జరిపిన పోలీసులు
- కాల్పుల్లో దాదాపు 20 మంది ఖైదీలు మృతి చెందినట్లు సమాచారం