పాకిస్థాన్ లో జైలు నుంచి తప్పించుకున్న 200 మంది ఖైదీలు

-

పాకిస్థాన్ లో దారుణం జరిగింది. పాకిస్థాన్ లో జైలు నుంచి తప్పించుకున్నారు ఖైదీలు. కరాచీలోని మాలిర్ జైలు నుంచి పరారయ్యారు 200 మంది ఖైదీలు. తప్పించుకున్న వారు తీవ్రమైన నేరాల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారే కావడం గమనార్హం.

Over 200 prisoners escape from Karachi's Malir Jail in late-night chaos
Over 200 prisoners escape from Karachi’s Malir Jail in late-night chaos

ఖైదీలను పట్టుకునేందుకు కాల్పులు జరిపారు పోలీసులు. కాల్పుల్లో దాదాపు 20 మంది ఖైదీలు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

  • పాకిస్థాన్ లో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు
  • కరాచీలోని మాలిర్ జైలు నుంచి పరారైన 200 మంది ఖైదీలు
  • తప్పించుకున్న వారు తీవ్రమైన నేరాల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారే
  • ఖైదీలను పట్టుకునేందుకు కాల్పులు జరిపిన పోలీసులు
  • కాల్పుల్లో దాదాపు 20 మంది ఖైదీలు మృతి చెందినట్లు సమాచారం

Read more RELATED
Recommended to you

Latest news