అమరావతిపై జోగి రమేష్ సంచలన కామెంట్స్..ఇక నుంచి సింగిల్ రాజధాని !

-

అమరావతిపై వైసీపీ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు.. ఇక నుంచి అమరావతే సింగిల్ రాజధాని అంటూ బాంబు పేల్చారు వైసీపీ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్. 3 రాజధానుల వల్ల వైసీపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు.

jogi ramesh
Jogi Ramesh’s sensational comments on Amaravati

ప్రజలు ఇంతలా తీర్పు ఇచ్చిన తర్వాత మేం మూడు రాజధానుల జోలికి వెళ్లబోమని పేర్కొన్నారు. జగన్ మళ్లీ సీఎం అయ్యాక అమరావతిలోనే రాజధాని నిర్మాణంఅన్నారు వైసీపీ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దాడులు తప్పు అం తెలిపారు జోగి రమేష్. ఇక అమరావతిపై వైసీపీ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news