ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి సవిత వివాదంలో ఉన్నారు. సి ఎస్ డి టి ఇచ్చిన బొకేను ఏపీ మహిళా మంత్రి సవిత విసిరి పారేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వాస్తవానికి.. జూన్ 1వ తేదీన జరిగింది. ఈనెల 1వ తేదీన అధికారులతో మంత్రి సవిత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో… పూల బొకేను ఏపీ మంత్రి సవిత విసిరి పారేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటనపై ఏపీ ప్రజలు ఫైర్ అవుతున్నారు. బొకే ఇస్తే తీసుకోవాలి.. పక్కకు పెట్టాలి. లేకపోతే తన అధికారులకు… ఇవ్వాలి కానీ… ఇలా విసిరి పారేయడం ఏంటని.. ఫైర్ అవుతున్నారు జనాలు. మరి ఈ సంఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.
🚨BIG BREAKING🚨
మంత్రి సవిత దురుసు ప్రవర్తన.. పెనుకొండ తహశీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బోకేను విసిరేసిన మంత్రి సవిత
సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో ఘటన
మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు.. సోషల్ మీడియా లో వైరల్ గా మారిన మంత్రి సవిత దృశ్యాలు#AndhraPradesh… pic.twitter.com/l7uiMTLMsd
— Telugu Feed (@Telugufeedsite) June 7, 2025