లోకల్ ట్రైన్ నుంచి జారిపడి 5 గురు మృతి

-

మహారాష్ట్రలోని ముంబ్రాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ లో విపరీతంగా జనాలు ఎక్కడంతో పట్టాలపై జారీ కొంతమంది పడిపోయారు. భారీ రద్దీ కారణంగా పట్టాలపై జారిపడి 5 మంది మరణించారు. కొంతమంది తీవ్రంగా గాయాల పాలయ్యారు.

Five dead after falling off overcrowded local train in Mumbai
Five dead after falling off overcrowded local train in Mumbai

వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/greatandhranews/status/1931938576692085046

Read more RELATED
Recommended to you

Latest news