అహ్మదాబాద్ విమాన ప్రమాదం…. ఎంత బంగారం ఉందో తెలుసా…?

-

 

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ విమానంలో దాదాపు 242 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద ఘటనలో చాలామంది మరణించారు. ఒక్కొక్కరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కొంతమందిని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలను సైతం చేశారు. కాగా, ఈ విమాన ప్రమాదం జరిగిన వెంటనే అనేక రకాల రక్షణ చర్యలను చేపట్టారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలలోకి దిగామని రాజు పటేల్ వెల్లడించారు. ఆంబులెన్సులు రాకముందే చీరలు, బెడ్ షీట్లలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు.

Ahmedabad plane crash Do you know how much gold was there
Ahmedabad plane crash Do you know how much gold was there

ఆ తర్వాత అక్కడ 800 గ్రాముల బంగారు ఆభరణాలు (సుమారు 80 లక్షల) విలువ చేసే బంగారం ఉందని చెప్పారు. రూ. 80,000 నగదు, పాస్పోర్టులు, భగవద్గీత లాంటి విలువైన వస్తువులను సేకరించి పోలీసులకు అప్పగించామని రాజు పటేల్ వెల్లడించారు. కాగా, ఈ వస్తువులను వారి సంబంధికులకు అప్పగిస్తామని హోంమంత్రి అనౌన్స్ చేశారు. కాగా, ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు భారీ మొత్తంలో నగదు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news