మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులస్థులు పుట్టింది నీకు ఊడిగం చేయటానికా చంద్రబాబు ? కమ్మ కులస్థులు వైసీపీలో ఉంటే తప్పేంటి ? అని నిలదీశారు. నీ తప్పులను ఎత్తి చూపితే వెంటాడి చంపుతావా ? అని ఆగ్రహించారు.

నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని మండిపడ్డారు. కమ్మ వాళ్ళు నీకు ఊడిగం చేయటానికి పుట్టారా చంద్రబాబు..? అని ఆగ్రహించారు. నువ్వు.. నీకు తోడు ఒక ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి అంత ఒక్క దొంగల ముఠా అని నిప్పులు చెరిగారు. మీరు అంత రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్న దాన్ని పంచుకోవడం అని ఫైర్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు
కమ్మ వాళ్ళు నీకు ఊడిగం చేయటానికి పుట్టారా చంద్రబాబు..?
నువ్వు.. నీకు తోడు ఒక ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి అంత ఒక్క దొంగల ముఠా
మీరు అంత రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్న దాన్ని పంచుకోవడం – మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/G8o59W8sjj
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2025