బీజేపీ నేత‌పై పరిటాల శ్రీ‌రామ్‌ వర్గీయుల దాడి !

-

బీజేపీ నేత‌పై పరిటాల శ్రీ‌రామ్‌ వర్గీయుల దాడి జరిగింది. ఇనుప రాడ్లు, క‌ర్ర‌ల‌తో ధర్మవరం బీజేపీ పార్టీ నేత‌ అరవింద్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దాబా వ‌ద్ద ఆపి అరవింద్ రెడ్డిపై దాడి చేశారు శ్రీ‌రామ్ అనుచ‌రులు.

BJP leader attacked by Paritala Sriram group
BJP leader attacked by Paritala Sriram group

ఎన్నికల సమయంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందున.. కాళ్లపై పడి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.. నిరాకరించడంతో త‌న‌పై కర్రలు, రాడ్లతో శ్రీ‌రామ్ అనుచ‌రులు దాడిచేసిన‌ట్లుగా ధర్మవరం బీజేపీ నేత‌ అరవింద్ రెడ్డి వెల్లడించారు. ఇక ఈ సంఘటన వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news