స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. సాంకేతిక లోపాన్ని గుర్తించాడు పైలట్. శంషాబాద్-తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. డితఁహో శంషాబాద్ కు విమానం తిరుగు ప్రయాణం అయింది.

తిరుపతి వెళ్లాల్సిన విమానం తిరిగి శంషాబాద్ రావడంతో ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక అటు అహ్మదాబాద్ లో మరో ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం రద్దు అయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. వరుస సంఘటనలతో భయందోళనకు గురవుతున్నారు ప్రజలు.