ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. దుబాయ్ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి మెల్ బోర్న్, మెల్ బోర్న్ నుంచి ఢిల్లీ, దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలు సహా మరికొన్ని రద్దు అయ్యాయి. సాంకేతిక సమస్యలతో మొత్తం 8 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటన చేసింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత తరచూ ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తెరపైకి వచ్చాయి. అసలు ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతోందంటూ చర్చ జరుగుతోంది.