మొబైల్ ఫోన్ దొంగిలించిందని.. చిన్నారి ముఖాన్ని కాల్చిన దుండగులు

-

ఏపీలో మరో దారుణం జరిగింది. మొబైల్ ఫోన్ దొంగిలించిందని అనుమానంతో 10 ఏళ్ల చిన్నారి ముఖాన్ని కాల్చేశారు కొందరు దుండగులు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో పక్కింట్లో మొబైల్ ఫోన్ దొంగిలించిందని అనుమానంతో 10 ఏళ్ల చిన్నారి ముఖాన్ని వేడి వేడి గరిటతో కాల్చారు నలుగురు దుండగులు.

kid
Some assailants burned the face of a 10-year-old child on suspicion of stealing a mobile phone.

సెల్ ఫోన్ తీసుకోలేదని పదే పదే చెప్పిన వినకుండా ఈ ఘాతుకనికి ఒడిగట్టిన దుండగులు…. అనుమానంతో 10 ఏళ్ల చిన్నారి ముఖాన్ని కాల్చేశారు. ఇక ఈ సంఘనట పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news