ఇండస్ట్రీలో రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ అన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో… కొన్ని రొమాంటిక్ సీన్స్ వల్ల హీరో అలాగే హీరోయిన్లు ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ హీరో.. కొరికితే.. హీరోయిన్ పెదవికి రక్తం కూడా వచ్చిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హీరో వినోద్ కన్నా అలాగే మాధురి దీక్షిత్ మధ్య అప్పట్లో ఓ ముద్దు సన్నివేశం చిత్రీకరించారట. దయావన్ అనే సినిమా సందర్భంగా.. ఇద్దరి మధ్య లిప్ కిస్ సీన్ ఉంటుందట. అయితే వాళ్ళిద్దరూ ఆ పాత్ర చేసేటప్పుడు అందులో లీనమైపోయారట.
దర్శకుడు వచ్చి కట్ చెప్పినా కూడా.. ఆ సీన్ లో వినోద్ కన్నా లీనమైపోయి… ఆగలేదని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె పెదవులు గట్టిగా కొరకడంతో… రక్తం కూడా వచ్చిందట. ఈ సంఘటన నేపథ్యంలో మాధురి దీక్షిత్… ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయారట. ఇప్పుడు ఈ సన్నివేశం బయటకు వచ్చింది.