ఎయిర్ ఇండియా విమానంకు పెను ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై నుండి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు పెట్టింది. పక్షి గూడును గుర్తించి ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్కి చూపెట్టాడు ప్రయాణికుడు. ఎయిర్ హోస్టెస్ అప్రమత్తమై పైలట్కి చూపించడంతో.. వెంటనే గ్రౌండ్ స్టాఫ్కు కాల్ చేసాడు పైలట్.

విమానంలో పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను తొలగించింది సిబ్బంది. దీంతో 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది విమానం. ఈ తరుణంలోనే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబై నుండి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు
పక్షి గూడును గుర్తించి ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్కి చూపెట్టిన ప్రయాణికుడు
ఎయిర్ హోస్టెస్ అప్రమత్తమై పైలట్కి చూపించడంతో.. వెంటనే గ్రౌండ్ స్టాఫ్కు కాల్ చేసిన పైలట్
విమానంలో పక్షి గూడుకు చెందిన చిన్న… pic.twitter.com/RMAGEJeQEK
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025