అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కురబలకోట మండలం దొమ్మనబావి వద్ద జాతీయ రహదారిపై టెంపో ట్రావెలర్ను లారీ ఢీ కొట్టింది.

ఈ తరుణంలోనే టెంపో ట్రావెలర్లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. అటు తీవ్రంగా గాయపడిన నలుగురిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కురబలకోట మండలం దొమ్మనబావి వద్ద జాతీయ రహదారిపై టెంపో ట్రావెలర్ను ఢీ కొట్టిన లారీ
టెంపో ట్రావెలర్లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి.. తీవ్రంగా గాయపడిన నలుగురిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు#AndhraPradesh #RoadAccident… pic.twitter.com/qbQN3Sh200
— Telugu Feed (@Telugufeedsite) June 30, 2025