అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం… ముగ్గురు మృతి

-

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. కురబలకోట మండలం దొమ్మనబావి వద్ద జాతీయ రహదారిపై టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీ కొట్టింది.

Three killed in a serious road accident in Annamayya district
Three killed in a serious road accident in Annamayya district

ఈ తరుణంలోనే టెంపో ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. అటు తీవ్రంగా గాయపడిన నలుగురిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news