Road Accident
Telangana - తెలంగాణ
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు.
గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో...
క్రైమ్
ఉన్నత చదువుల కోసం కెనాడాకు వెళ్లి.. ప్రమాదంలో మృతి
ఉన్నత చదువుల కోసం కెనాడాకు వెళితే.. అక్కడ ప్రమాదంలో మృతి చెందాడు భారతీయ విద్యార్థి. మరణించిన విద్యార్థి పేరు కార్తీక్ సైనీ. 2021 ఆగస్టులో కెనడా వచ్చాడు. 20 ఏళ్ల సైనీ కెనడాలోని షెరిడియన్ కాలేజీలో చదువుతున్నాడు. కాగా, టొరంటో నగరంలో సైకిల్ పై వెళుతుండగా, ఓ రోడ్డు దాటే యత్నంలో వేగంగా వస్తున్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీని టాటా మ్యాజిక్ ఢీకొట్టింది.
అయితే.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఇక ఇందులో ఇద్దరి...
ఇంట్రెస్టింగ్
అతి వేగం ప్రాణాలకు ప్రమాదం..ఇదిగో ఇదే సాక్ష్యం..
అతి వేగం ప్రాణాలకు ప్రమాదం..వేగం కన్నా ప్రాణం మిన్నా అని చాలా మంది చెబుతున్నా కొందరు వినరు..అంతా నా ఇష్టం అంటూ ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు..మనుషులను మించి కోతులు కూడా రోడ్డును అతి వేగంగా దాటుతున్నాయి.. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కోతుల అల్లరి ఏంటో తెలియంది కాదు..వానర చేష్టలంటేనే.. అందరికీ విసుగు తెప్పించేవిగా...
క్రైమ్
రాజేంద్రనగర్ సన్ సిటీ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం
రాజేంద్రనగర్ సన్ సిటీ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ ని ఢీకొట్టడంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు రోడ్డుకు చివరి నుండి వెళుతున్న మోటర్ సైకిల్ ను...
భారతదేశం
ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి !
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 50 మందితో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. రికినికల్ - బీరోకల్ రహదారిపై 50 మందితో వెళుతున్న పెళ్లి బస్సు నిన్న రాత్రి అదుపు తప్పి 500 మీటర్ల దిగువన ఉన్న నదిలో పడిపోయింది....
క్రైమ్
విషాదం.. వృద్దురాలిపై దూసుకెళ్లిన కారు.. నుజ్జునుజ్జు?
హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని దూలపల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. దూలపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఓ వృద్దురాలి కూర్చొని ఉంది. అటుగా వెళ్తున్న ఓ కారు వేగంగా వస్తూ అదుపు తప్పి వృద్ధురాలిపై దూసుకెళ్లింది. దీంతో విగ్రహం దిమ్మకు కారుకు మధ్య వృద్దురాలు నుజ్జునుజ్జగా అయింది....
క్రైమ్
సూర్యాపేటలో విషాదం.. కారు కింద పడి చిన్నారి మృతి!
కారు కింద పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన సంక్రాంతి విజయ శేఖర్, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. విజయ్ శేఖర్ ఇంటికి మధ్నాహ్నం బంధువులు కారులో వచ్చారు. అయితే బంధువులు ఇంట్లోకి వెళ్లగానే.. కారు డ్రైవర్ ఎదురుగా...
క్రైమ్
నదిలో దూసుకెళ్లిన బస్సు.. ఆర్మీ జవాన్లకు?
భారత భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఆ బస్సులో దాదాపు 39 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా అందరూ భయాందోళకకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది.
కశ్మీర్లోని పహల్గామ్లో బస్సు అదుపు తప్పి నదిలో పడింది....
Telangana - తెలంగాణ
శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కు రోడ్డు ప్రమాదం
బీజేపీ పార్టీ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ చౌరస్తా లో స్వామి గౌడ్ మోటర్ సైకిల్ అదుపు తప్పింది. ఈ నేథ్యంలోనే ఆయన రోడ్డు పై పడిపోయారు. అయితే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ రోడ్డుపై పడడంతో...
Latest News
బిజెపితో వివాహం.. చంద్రబాబుతో సంసారం – పవన్ కళ్యాణ్ ట్వీట్ కి మంత్రి అమర్నాథ్ కౌంటర్
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. " ఆక్సిమోరాన్ - అంటే విరుద్ధమైన...
వార్తలు
వాస్తు: పర్సు లో ఈ వస్తువులని అస్సలు పెట్టకూడదు.. సమస్యలు తప్పవు..!
ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే ఏ బాధ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. పండితులు ఈరోజు...
Telangana - తెలంగాణ
మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ బడ్జెట్ ఉదాహరణ – ఎమ్మెల్సీ కవిత
నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ ఒక్క బడ్జెట్ ఉదాహరణ అని అన్నారుఎమ్మెల్సీ కవిత. ఇది...
వార్తలు
సమంత క్షమాపణలు చెప్పింది! అలాగే ఖుషి ని కన్ఫర్మ్ చేసింది.!
విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా...
Telangana - తెలంగాణ
రేపు రాజ్ భవన్ కు షర్మిల.. గవర్నర్ తో భేటీ
వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రేపు రాజ్ భవన్ కి వెళ్ళనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు షర్మిల. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై...