నేను చనిపోతున్నాను.. అంటూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిపోర్టర్ సెల్ఫీ వీడియో విడుదల చేసాడు. నేను రేపు చనిపోతున్నాను దానికి కారణం కామారెడ్డి జిల్లా ప్రముఖ న్యూస్ పేపర్ స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్ బ్యూరో ఇంచార్జి సంపత్ కారణం అంటూ రిపోర్టర్ సెల్ఫీ వీడియో విడుదల చేసాడు.

17 సంవత్సరాలు ప్రముఖ న్యూస్ పేపర్ లో పనిచేశానని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ప్రముఖ న్యూస్ పేపర్ స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్ బ్యూరో ఇంచార్జి సంపత్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడని వెల్లడించాడు. నెల రోజుల నుండి నన్ను హింసిస్తున్నారు.. నేను ఇంక బ్రతకను అంటూ వీడియో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిపోర్టర్ సెల్ఫీ వీడియో విడుదల చేసాడు.
నేను చనిపోతున్నాను.. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సెల్ఫీ వీడియో
నేను రేపు చనిపోతున్నాను దానికి కారణం కామారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్ బ్యూరో ఇంచార్జి సంపత్ కారణం
17 సంవత్సరాలు ఆంధ్రజ్యోతిలో పనిచేశాను
కామారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫర్ ప్రశాంత్, నిజామాబాద్… pic.twitter.com/vPsQ4gSV6N
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2025