అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నం చేశారు. . దగ్గుబాటి ప్రసాద్ ఆఫీసు బయట కూర్చొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. JrNTR కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దింతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాగా దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్ గా మారింది. నా పర్మిషన్ లేకుండా వార్-2 ఎలా చూస్తారో చూస్తా అంటూ వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ను తిట్టిన జూ.ఎన్టీఆర్ సినిమాను ఎలా ఆడిస్తారో చూస్తా అంటూ హెచ్చరించారు. దింతో టీడీపీ ఎమ్మెల్యే పార్ట్ 2 ఆడియో రికార్డింగ్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అనంతపురంలో టెన్షన్
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నం.
దగ్గుబాటి ప్రసాద్ ఆఫీసు బయట కూర్చొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. #JrNTR కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు pic.twitter.com/QAEcHTeFME
— greatandhra (@greatandhranews) August 24, 2025