టైగర్ నాగేశ్వరరావు సినిమాకు ఏపీ హైకోర్టు నోటీసులు !

-

టైగర్ నాగేశ్వరరావు సినిమా కు ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రొడ్యూసర్ కి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టైగర్ నాగేశ్వరావు సినిమా నిలుపుదల చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఈ తరుణంలోనే.. పిటిషన్ పై వాదనలు వినిపించిన న్యాయవాది పృద్వి.. గతంలో ఎప్పుడో జరిగిన విషయాలను మళ్లీ సినిమా తీయటం ద్వారా ఒక వర్గాన్ని కించపరటంతో పాటు రెచ్చగొట్టడమే అని కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలోనే… టైగర్ నాగేశ్వరరావు సినిమా కు ఊహించని షాక్‌ తగిలింది. ప్రొడ్యూసర్ సహా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది కోర్టు. కాగా.. టైగర్ నాగేశ్వరరావు సినిమా లో రవితేజ హీరో అన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news