ఎన్టీఆర్ ఘాట్ వద్ద…ఫ్యాన్స్‌ పై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్‌

-

ఇవాళ నందమూరి ఎన్టీఆర్ జయంతి. ఈ తరుణంలోనే.. ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద.. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే….ఎన్టీఆర్‌ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీ ఆర్. అయితే.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఘాట్ వద్ద అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్టీఆర్ తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దీం తో నివాళులు అర్పించేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ ఇబ్బందులు పడ్డారు. దాంతో ఫ్యాన్స్‌ పై జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version