విడాకులు తీసుకోవడంపై నిహారిక సంచలన పోస్ట్‌

-

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక మరియు జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలం వరకు ఎంతో అన్యోన్యంగా జీవించారు.. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం నుండి ఇద్దరూ ఎవరికి వారే విడిగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే నిన్న విడాకులు తీసుకున్నారు. అయితే… తన విడాకులపై నిహారిక సంచలన పోస్ట్‌ పెట్టారు.

భర్త చైతన్య, తాను పరస్పరంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా నిహారిక ప్రకటించారు. ఈ సునీత సమయంలో తమను సిబ్బంది ఇబ్బంది పెట్టకూడదని… ఇంస్టాగ్రామ్ వేదికగా కోరారు నిహారిక. తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో… ప్రైవసీని కోరుకుంటున్నామని.. దీని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన కుటుంబం మరియు సన్నిహితులకు నిహారిక గుర్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news