ఎద అందాలతో గ్లామర్ డోస్ పెంచిన రకుల్..!!

-

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ బాగా సుపరిచితమే.. మొన్నటివరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చలామణి అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ముంబైలో ఉన్నది. అయితే తెలుగులో ఒక్క సినిమా చేయకుండా కేవలం బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ ఉన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకేసారి అరడజన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మ దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునేది అంటూ వార్తలు వినిపించాయి.అయితే కరోనా సమయంలో సినీ ఇండస్ట్రీకి కోలుకోవాలని దెబ్బ పడటంతో దీంతో పలు సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి. ఆ తర్వాత పెద్దగా ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేయలేదు కేవలం ఓటిటి లో నే సినిమాలో చూడడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు ప్రేక్షకులు.అయితే తెలుగులో సరైనోడు ,ధ్రువ తదితర సినిమాలలో నటించి బాగా మంచి ఫామ్ లో ఉన్న రకుల్ ప్రీతిసింగ్ కు అనుకోకుండా డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు రావడంతో ఈమె కెరియర్ పరంగా కాస్త నిరుత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక అంతేకాకుండా రకుల్ విచారణకు కూడా హాజరయ్యింది.ఇక దీంతో తెలుగులో ఈమెకు భారీగా అవకాశాలు తగ్గిపోయాయని ఆమె అభిమానుల సైతం తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రకుల్ ముంబైలోనే స్థిరపడిపోయింది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు సైతం కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారు.

ఇక రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పుడు జిమ్ వర్కౌట్లు, తన సినిమాల అప్డేట్, హాట్ ఫోటో షూట్ లు పోస్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా.. స్మాల్ స్కర్ట్ లో రకుల్ తన ఎద అందాలను చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్షించేలా కనిపిస్తోంది. ఇక ఈమె తన తొడలు చూపిస్తూ గ్లామర్ డోస్ మరింత పెంచేసిందని పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ సంబంధించిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version