“గుంటూరు కారం” వివాదంపై స్పందించిన తమన్‌

-

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు.

అయితే… మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం చిత్రం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా తనను తప్పించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తమన్ కౌంటర్ ఇచ్చారు.

‘నా స్టూడియో దగ్గర మజ్జిగ స్టాల్ ను ప్రారంభిస్తున్నాను. కడుపు మంట లక్షణాలు ఉన్నవారందరికీ ఫ్రీగా అందిస్తాను. అప్పుడైనా కోలుకుంటారు. దయచేసి నా టైం ను వృధా చేయొద్దు. నాకు చాలా పని ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version