ఈ ఆరు నెలల్లో వేణు స్వామి చెప్పిన రెండు షాకింగ్ నిజాలు ఇవే..!

-

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గతంలో సమంతా, నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని, రామ్ చరణ్ – ఉపాసనలు ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారని చెప్పారు. అయితే ఆయన చెప్పిన ఈ రెండు విషయాలు కూడా నిజమయ్యాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే మరికొంతమంది వేణు స్వామి ఏం చెప్పినా సరే అది అక్షర సత్యం అని ఫిక్స్ అవుతున్నారు. ఇదిలా ఉండగా మరొకపక్క 2023లో ప్రభాస్ జాతకం చాలా చెత్తగా ఉంటుందని.. ఈయన చెప్పడంతో ప్రభాస్ అభిమానులు పూర్తిగా హర్ట్ అయ్యారు. అయితే వేణు స్వామి చెప్పిన మరో రెండు విషయాలు కూడా ఇక్కడ నిజమయ్యాయి. గడిచిన ఈ ఆరు నెలల్లో ఆయన చెప్పిన రెండు విషయాలు అక్షరసత్యంగా నిజమవడం ఇప్పుడు మరింత భయాందోళనకు గురిచేస్తోంది.

ఈ ఏడాది ఒక యంగ్ హీరో చనిపోతాడు అని షాక్ ఇచ్చిన ఈయన అందుకు తగ్గట్టుగానే ఊహించని విధంగా తారకరత్న మరణం అందరిని కలచివేసింది. అలాగే టాలీవుడ్ లో ఒక హీరో , హీరోయిన్ వివాహం చేసుకుంటారని చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థ వేడుక గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ కొంతమంది కొట్టి పారేస్తున్నప్పటికీ కూడా మరికొంతమంది లేదు వేణు స్వామి చెప్పేవన్ని నిజాలు అవుతున్నాయి.. కాబట్టి ఇది కూడా నిజం అవుతుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

ఇకపోతే ఈయన కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి గురించే కాదు రాజకీయ నేతల గురించి కూడా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు వేణు స్వామి.

Read more RELATED
Recommended to you

Latest news