వారందరికీ వారికి రూ.3 వేలు – మంత్రి ఆనం

-

వేదపండితులకు మంత్రి ఆనం ఆనం రామనారాయణరెడ్డి శుభవార్త చెప్పారు. వారందరికీ వారికి రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి ఆనం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు.

anam-narayana-reddy
anam-narayana-reddy

దేవాదాయ చట్టం ప్రకారం 9% శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాల్సిన నిభందనలు ఉన్నాయన్నారు. అర్చక నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని మేనిఫెస్టోలో ఉందని పేర్కొన్నారు మంత్రి ఆనం ఆనం రామనారాయణరెడ్డి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 590 మంది మొత్తం వేదపండితులు ఉన్నారన్నారు. వారందరికీ వారికి రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించామని ప్రకటించారు. టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారన్నది వాస్తవమని చెప్పారు మంత్రి ఆనం ఆనం రామనారాయణరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news