Virata parvam : “విరాట పర్వం” మూవీ ట్రైలర్ రిలీజ్.. దుమ్ములేసిపోయిందిగా

-

నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల, రానా హీరోగా విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి రానా, ప్రియమణి, సాయి పల్లవి ఫస్ట్ లుక్స్ రివేరెల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.  షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుండి ఒక కీలక అప్డేట్ వచ్చేసింది.

ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను విడుదల చేసిన చిత్రం. ఈ ట్రైలర్ లో హీరో రానా మరియు సాయి పల్లవి అదిరిపోయే పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. కాగా ఈ ఏడాది జూలై 17 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news