జగిత్యాల జిల్లా రైతులకు రూ.202 కోట్లు చెల్లింపు

-

farmersరైతుబంధు పథకం ద్వారా జిల్లాలోని రైతులకు మంగళవారం కూడా నిధులను విడుదల చేశారని డీఏఓ సురేశ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని మొత్తం 2.09 లక్షల మంది రైతులకు రూ. 202 కోట్ల నిధులు వచ్చాయన్నారు. 792 మంది రైతుల వివరాలు సరిగాలేక రూ. 53 లక్షల నిధుల బదిలీ జరగలేదన్నారు. నిధులు విడుదల చివరి దశకు చేరుతున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news