Farmers

రైతులకి గుడ్ న్యూస్.. 14వ ఇన్‌స్టాల్‌మెంట్ అప్పుడే..!

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల్ని తీసుకు వస్తోంది. రైతుల కోసం కూడా కేంద్రం కొన్ని స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. రైతుల కోసం కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ తో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే....

రైతుల కళ్లలో ఏరువాక పండుగ కనబడటం లేదు : నిమ్మల

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేడు ఒక సమావేశం లో మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రైతుల కళ్లలో ఏరువాక పండుగ కనబడటం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. నిరాశ, నిస్పృహ, నిర్వేదం కనిపిస్తున్నాయన్నారు నిమ్మల రామా నాయుడు. ఖరీఫ్ కాలం కు ఏరువాకతో పంటను ప్రారంభించాల్సిన రైతులు.. ధాన్యం అమ్ముకోలేక మిల్లుల దగ్గరే పడిగాపులు...

ఆ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది – ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రంలో రైతుల కోసం సంఘాలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నేడు కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజీవాడిలో రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ రైతులను పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవని.....

ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి..?, విశిష్టత, ప్రత్యేకత మొదలైన వివరాలు ఇవే..!

వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి రైతులు ముందు వాళ్ళ యొక్క పొలం లో పూజలని చేస్తారు. నిన్నో, మొన్నో వచ్చినది కాదు ఇది. అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం ఇది. పొలాల్లో ఎద్దులతో నాగలితో దుక్కి దున్నడాన్ని ఏరువాక అని పిలుస్తారు, ఏరు అంటే ఎద్దులు కట్టి దున్నడం అని. ఏరువాక పున్నమి...

ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు శుభవార్త…!

ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్‌ న్యూస్ ని చెప్పింది. నేడు రైతుల అకౌంట్ల లో రూ.5,500 జమ చేయనుంది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. వైెెెఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకి జగన్ సర్కార్ డాబులని జమ చేయనుంది. ఈ డబ్బులతో పాటుగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలకు...

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్‌ సర్కార్‌ రెండు శుభవార్తలు…!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా ఈ సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. చాలా మంది వీటితో ప్రయోజనాన్ని పొందుతున్నారు. తాజాగా జగన్‌ సర్కార్‌ ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది. ఒకటి కాదు రెండు శుభవార్తలు అందించింది. రైతుల ఖాతాలో డబ్బులు...

అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి : గంగుల

ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌ కుమార్‌తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 38.50 లక్షల మెట్రిక్ టన్నుల...

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: కేసీఆర్ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసింది … !

తాజాగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో కేసీఆర్ పాలన గురించి రెచ్చిపోయి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని కామెంట్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఏమి చేసిందో చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. కనీసం రాష్ట్రంలో వివిధ...

అన్నదాతలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్‌ 14వ విడత డబ్బులు అప్పుడే..!

కేంద్రం ఎన్నో స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటోంది. రైతుల కోసం కూడా మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే సర్కార్ రైతుల కోసం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి. ఈ స్కీము తో చాలా...

రైతులకు గుడ్‌న్యూస్‌.. జొన్న పంటకు మద్దతు ధరపై ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమించడం జరిగింది. 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు...
- Advertisement -

Latest News

విద్యార్థులకు అలెర్ట్…హైదరాబాద్ లో భారీ ఎడ్యుకేషన్ సమ్మిట్

టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్...
- Advertisement -

KCR పేరు మార్చాలి – ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నేడు నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పేరుని...

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల జాడ కానరావడం లేదని వాపోతున్నారు. ఈ...

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య...

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...