Farmers
Telangana - తెలంగాణ
గులాబీ ముల్లు : వివాదాల్లో కేసీఆర్ ? ఈ సారి ఎందుకంటే !
రాజకీయం ఆశించకుండా, రాజకీయం చేయకుండా కేసీఆర్ స్టేట్మెంట్లు ఉండవు. కాదనం కానీ ఆ రాజకీయ శక్తి ఇటీవల తాను ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ని అదే పనిగా తిట్టడం బాలేదన్న వాదన కూడా ఉంది. దేశ వ్యాప్తంగా సాగు చట్టాల విషయమై ఎవరు ఏం మాట్లాడినా ఇప్పుడవి రద్దయి ఉన్నాయి. వాటిపై...
Telangana - తెలంగాణ
పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి
అభివృద్ధి ముసుగులో రైతుల ఉసురు తీయొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేటలో అభివృద్ధిపై నిర్లక్ష్యపు ధోరణి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగంగా లేఖ రాశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి లేఖలో ఇలా...
Telangana - తెలంగాణ
తెలంగాణ రైతులకు శుభవార్త..మరో 10 రోజుల్లోనే రైతు బంధు !
తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వానా కాలం రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేసీఆర్ సర్కార్. దీనికి సంబంధించిన నిధుల పంపిణీ అంశంపై అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టారు. రైతుబంధు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం అందుతోంది.
ఇందుకోసం ఇప్పటికే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రైతులకు శుభవార్త..వాటి ధర తగ్గిస్తూ నిర్ణయం
ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదలపై మంత్రి సిదిరీ అప్పల్రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సిదిరీ అప్పల్రాజు మాట్లాడుతూ.... ధరలు పెరుగుతున్నాయని ఆక్వా రైతులు.. ఫీడ్ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేశారని.. ఫీడ్ తయారికీ అవసరమైన ముడి సరుకువ ధరలు పెరగడంతో తమకు ఫీడ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రైతులకు శుభవార్త..ఖరీఫ్ కు ముందుగానే సాగు నీరు
ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతులకు ఖరీఫ్ సీజన్ కు ముందుగానే నీరు అందిస్తున్నామని హోం మంత్రి తానేటి వనిత ప్రకటించారు. ఈ మూడూ సంవత్సరాల కాలంలో వర్షాలు బాగా పడ్డాయి.. రైతులకు వ్యవసాయం సులభతరం అయిందన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు తో రైతులకు సాయం అందుతుందని.....
వార్తలు
ముల్లంగి సాగుకు అనువైన నేలలు , మేలైన విత్తన రకాలు ..
ఇండియాలో ముల్లంగి సాగు రైతులకు లాభసాటి పంటే.. దీర్ఘకాలిక రోగాలనై.. బీపీకి ఇది మంచి ఫుడ్. ఇంకా సలాడ్స్, సంబార్లలో కూడా ముల్లంగి ఎక్కువగా వాడుతుంటారు.. ముల్లంగి విత్తిన 30 రోజుల తర్వాత స్వచ్ఛమైన తెల్లటి సన్నని, లేత ముల్లంగి కాండం చేతికందుతుంది. ఈరోజు ముల్లంగి సాగుకు అనువైన విత్తన రకాలు, నేలలు ఏంటో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రైతులకు శుభవార్త.. ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన
రాజమండ్రిలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పౌరసరఫరాల పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖ అధికారులు పనితీరు మెరుగు పర్చుకోవాలని.. రేషన్ బియ్యాన్ని సకాలంలో లబ్దిదారులకు అందజేశారు.
గొడౌన్ల నుండి రేషన్ షాపులకు వచ్చే బియ్యంలో కొలతలు తేడా వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైతులను దొంగలుగా చేస్తున్నారు..వ్యవసాయ మీటర్లుపై సోమిరెడ్డి ఫైర్
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల బిగింపుపై సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఉద్యమిస్తామని.. మీటర్లు బిగిస్తే 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్న ప్రభుత్వం కామెంట్ల వెనుకున్న అర్థమేంటీ..? అని ఆగ్రహించారు. రైతులను దొంగలుగా ప్రభుత్వం భావిస్తోందా..? మీటర్లు పెట్టకపోతే వచ్చే నష్టమేంటీ..? అని ప్రశ్నించారు. విద్యుత్ దోచేయడానికి రైతులు...
Telangana - తెలంగాణ
పంట సాగుకు తెలంగాణ రైతులకు కీలక ప్రకటన..
రానున్న సీజన్ లో తెలంగాణలో రైతులు వేయాల్సిన పంటపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన చేశారు. అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ మీ బిడ్డ.. మీ బిడ్డకు నిజాయితీ ఉంది – సీఎం జగన్
జగన్ మీ బిడ్డ.. మీ బిడ్డకు నిజాయితీ ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఏలూరులోని గణపవరం లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమం లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగన్ మీ బిడ్డ. రైతుల తరఫున నిలబడే బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా ?...
Latest News
ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!
ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్
2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ లోకేష్ పై పోలీసులు కేసు నమోదు...
వార్తలు
మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన...
Telangana - తెలంగాణ
“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు....
ఇంట్రెస్టింగ్
మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!
కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా...