Farmers
Schemes
అన్నదాతలకు గుడ్ న్యూస్.. హోలీలోగా స్కీమ్ డబ్బులు..!
కేంద్రం వివిధ రకాల స్కీమ్స్ ని ప్రవేశపెట్టింది. రైతుల కోసం కూడా కేంద్రం పలు స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా రూ.6 వేలుని కేంద్రం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు...
Schemes
పీఎం కిసాన్: రూ.8 వేలకు పెంపు.. కేంద్రం ఏం అంటోంది..?
కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలగనుంది. రైతుల కోసం కూడా కేంద్రం కొన్ని స్కీమ్స్ ని తీసుకు వచ్చారు. ప్రతి ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందిస్తోంది కేంద్రం. నాలుగు నెలలకు ఒకసారి రూ.2...
Schemes
Budget 2023: రైతులకు కేంద్రం శుభవార్త చెబుతుందా..?
నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ను సబ్మిట్ చేయనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రస్తుతం ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్. ఈ బడ్జెట్ మీద వ్యాపారవేత్తలు, పన్ను చెల్లింపుదారులు, నిపుణులు తదితరులు వాళ్ళ అంచనాలని నిర్మలా సీతారామన్కు పంపుతున్నారు కూడా. ఈ బడ్జెట్ పైన రైతులు కూడా...
Union Budget 2023
Union Budget 2023: రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.. రైతులకు కొత్త బడ్జెట్ ఊరట కలిగిస్తున్నట్లు తెలుస్తుంది.2024లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే..అందుకే ఈ బడ్జెట్లో అన్ని వర్గాలు అన్నింట్లో...
Telangana - తెలంగాణ
తెలంగాణ రైతులకు శుభవార్త..ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ధాన్యం కొనుగోళ్లపై తాజాగా కీలక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం కేసీఆర్ దార్శనిక విధానాలతో తెలంగాణ రాష్ట్రంలో పంటల విప్లవం పుట్టుకొచ్చిందని వివరించారు.
7024 కొనుగోలు కేంద్రాల ద్వారా 13,750...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైతులకు శుభవార్త..రైతులకు రెండు వేల డ్రోన్లు పంపిణీ
ఏపీ రైతులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతులకు డ్రోన్ల పంపిణీలో భాగంగా 2000 డ్రోన్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తొలి విడత కింద రూ.500 డ్రోన్లను పంపిణీ చేస్తామని సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కు వివరించారు. ఈ డ్రోన్ల వినియోగంపై గత డిసెంబర్ లోనే శిక్షణ మొదలైందని,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రైతులకు శుభవార్త..25 ఏళ్లు ఉచిత విద్యుత్
ఏపీ రైతులకు శుభవార్త. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతో రానున్న 25 ఏళ్ల పాటు రైతులకు నమ్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అదే విధంగా డాక్టర్ వైయ స్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు...
భారతదేశం
రైతులకు మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రూ.6వేలు కాదు.. ఇక నుంచి రూ.8వేలు..!
రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. అయితే కేంద్రం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ ని అందిస్తోంది. ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు.
చాలా మంది ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లో డబ్బులు
ఏపీ రైతులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేసింది.
ఈ రోజు మొత్తం రూ.1500 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా ఇప్పటివరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ. 4,813 కోట్లు వేసింది. కాగా మొత్తం 25.93...
Telangana - తెలంగాణ
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఆందోళనలు ఉధృతం చేసిన జగిత్యాల రైతులు
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ జగిత్యాల రైతులు ఆందోళనలు ఉదృతం చేశారు. భూములు కాపాడుకోవడం కోసం పండుగ రోజు సైతం రోడ్డెక్కారు అన్నదాతలు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల - నిజామాబాద్ రహదారిపై ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ వచ్చి తమ...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...