సిద్దిపేట: రానున్న మూడు వారాలు అప్రమత్తంగా ఉండాలి

-

రాబోయే రోజుల్లో కరోనా మరింత తీవ్రరూపం దాల్చనుందని, వచ్చే 3 వారాలు చాలా కీలకమని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అందరూ మాస్కులు ధరించాలన్నారు. కొవిడ్ లక్షణాలు ఉంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. పీహెచ్సీ , ప్రభుత్వ దవాఖానాకు వెళితే మందులు ఇచ్చేందుకు, కొవిడ్ టెస్టులు చేసేందుకు వైద్య సిబ్బంది ఉంటారని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news