వికారాబాద్: ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

-

తాండూర్: కోకట్ గురుకుల బాలికల, బాలుర జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్నిపాల్ అరుణ తెలిపారు. ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ, బైెపీసీ, ఎంఈసీ, సీఈసీతో పాటు ఒకేషనల్ గ్రూపుల్లో అడ్మిషన్ కోసం సకాలంలో దరఖాస్సు చేసుకోవాలన్నారు. అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news