మేడ్చల్‌: బడ్జెట్‌లో తెలంగాణకు ద్రోహం: సీపీఎం

-

కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ మేడ్చల్‌లో సీపీఎం నాయకులు గురువారం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. మేడ్చల్‌ పట్టణంలో 44వ జాతీయ రహదారిపై సీపీఎం నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్‌ డిపో సమీపంలో జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. బడ్జెట్‌లో సంక్షేమానికి కోత, తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version