రంగారెడ్డి: ప్రేమ పేరుతో మోసం

-

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్‌లోని హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి(24)కి 4ఏళ్ల క్రితం రాజేంద్రప్రసాద్(26) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ క్రమంలో ఫోటోలు, వీడియోలు తీసి ఇప్పుడు బెదిరిస్తున్నాడని, పెళ్లి చేసుకోమంటే మొహం చాటేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version