నల్గొండ : క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

-

బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామంలో వెంకిర్యాల ప్రీమియర్ లీగ్ -3, క్రికెట్ టోర్నమెంట్ ను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో సరదాగా క్రికెట్ ఆడిన అనంతరం మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదం చేస్తాయని అన్నారు. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news