యాదాద్రి: త్వరలో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు

-

Smita Sabharwal
Smita Sabharwal

ఎర్రవల్లి తరహాలో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో పర్యటించారు. దళితబంధును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలన్నారు. అనంతరం దళితబంధు లబ్ధిదారులతో ముచ్చటించారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పంచాయత్ శాఖ కమిషనర్ శరత్, కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news