సూర్యాపే: 2018 సంవత్సరంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన దాదాపు 3 సంవత్సరాల అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క పింఛన్లు కూడా మంజూరు చేయలేదు. ఆగస్టులో ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 19,546 మంది వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
19,546 మంది పింఛన్ల కోసం ఎదురుచూపులు
By Naga Babu
-
Previous article
Next article