కరీంనగర్ : మోదీని కలిసిన మాజీ ఎంపీ వివేక్ దంపతులు

-

పెద్దపెల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి దంపతులు ప్రధాని నరేంద్ర మోడీని ఈరోజు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి జీవిత చరిత్ర పుస్తకాన్ని మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రత్యేకంగా అభినందించినట్లు వివేక్ వెంకటస్వామి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version