కరీంనగర్ : వేములవాడ రాజన్న భక్తులకు ఉచితం

-

రేపు మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తులకు TS-RTC శుభవార్త చెప్పింది. వేములవాడ రాజన్న దేవాలయాన్ని దర్శించుకునే భక్తులకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు RTC ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఈ సదుపాయం వేములవాడ బస్ స్టాప్ నుంచి రాజన్న టెంపుల్ వరకు ఉంటుందన్నారు. మొత్తం 14 మినీ బస్సులు ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version