కరీంనగర్ : రోడ్డు ప్రమాదం

-

కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి ప్రధాన రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏసీని లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. లారీల వేగాన్ని నియంత్రించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news