కరీంనగర్: 7 నుంచి సార్వత్రిక డిగ్రీ పరీక్షలు

-

ఇటీవల వాయిదా పడిన డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు ఈ నెల 7 నుంచి 12 వరకు జరుగుతాయని ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 14 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను తీసుకెళ్లాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news