కరీంనగర్: పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన గర్భిణులకు కరోనా సోకడంతో వారిద్దరిని ప్రసవం కోసం కరీంనగర్ మాతా శిశు కేంద్రానికి పంపించారు. వారిలో ఒకరి ఐదు రోజుల క్రితం మరొకరికి రెండ్రోజుల క్రితం శస్త్ర చికిత్సలు చేసి ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరీంనగర్ లోని ఒక ప్రాంతానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణికి పాజిటివ్ ఆమె హోంఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతోంది.
ముగ్గురు గర్భిణులకు కరోనా
By Naga Babu
-
Previous article
Next article