Karimnagar: ఉమ్మడి జిల్లాలో భారీగా తగ్గిన కరోనా కేసులు

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు 16 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 3, కరీంనగర్ 6, సిరిసిల్ల 2, పెద్దపల్లి జిల్లాలో 5 కేసు నమోదైనట్లు చెప్పారు. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడికి సహకరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news