జగిత్యాల : స్థలాన్ని కాపాడాలని కలెక్టర్‌కు వినతి

-

జగిత్యాల పట్టణంలోని లింగం పేట రోడ్డు వైపు కమిటీ స్థలాన్ని కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 6 ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ మార్కెట్ రైతులకు పంటలు నిలువ చేసుకోవడానికి ఎంతో ఉపయోగ కరంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news