ఆటో, ఇసుక ట్రాక్టర్ ఢీ.. ఇద్దరు దుర్మరణం

-

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఆలూరు, వీరాపూర్ గ్రామాల మధ్య ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ప్యాసింజర్లతో వస్తున్న ఆటోను ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news