కరీంనగర్: బొమ్మ తుపాకీతో బెదిరించినందుకు కేసు

-

తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడంలేదని బొమ్మ తుపాకీతో బెదిరించిన వ్యక్తిపై బసంత్ నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. బసంత్ నగర్ ఎస్సై మహేందర్ వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం రాఘవపూర్‌కు చెందిన గాండ్ల సదయ్య, మార్కు నవీన్ స్వయాన బావబామర్దులు. 3 ఏళ్ల క్రితం ఇటుక బట్టీలో వ్యాపారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇద్దరి మద్య నగదు లావాదేవీల విషయంలో గొడవ జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version