ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖానాపురం ‘టాప్’

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మొదటి స్థానంలో నిలిచింది. సొసైటీ పరిధిలో 9 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4.60లక్షల బస్తాలను కొనుగోలు చేసినట్లు ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి తెలిపారు. పాకాల ఆయకట్టు రైతాంగానికి సొసైటీ తరుపున సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version