రంగారెడ్డి : ‘KYC అప్‌డేట్ అని రూ.15 లక్షలు స్వాహా’

-

cyber crime‘క్విక్‌ సపోర్ట్‌ యాప్‌’ డౌన్‌ లోడ్‌ చేయించిన సైబర్‌ దొంగలు రూ.15 లక్షలు కొల్లగొట్టారంటూ ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్‌పేట్‌, సీఈ కాలనీలో నివసించే చంద్ర అయ్యర్‌కు ఎస్‌బీఐ ఖాతా ఉంది. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి కేవైసీ అప్ డేట్ అంటూ యాప్ డౌన్ లోడ్ చేయించాడు. వివరాలు తెలపగా అనంతరం రూ.15 లక్షలు బదిలీ అయినట్లు అయ్యర్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితురాలు సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news