ఉక్రెయిన్ నుండి క్షేమంగా మెదక్ చేరిన విద్యార్థి

-

ఉక్రెయిన్‌‌లో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మెదక్ ఎస్వి మెడికల్ స్టోర్స్ రాగం శ్రీనివాస్ కుమారుడు మధుమిత్ర ఆదివారం తెల్లవారుజామున క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మధుమిత్రను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version