సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం

-

corona-virus

10 రోజుల క్రితం జిల్లాలో ప్రతి రోజూ 1, 2 కేసులు నమోదవగా.. ప్రస్తుతం పదుల సంఖ్యలో పాజిటివ్‌లు వస్తున్నాయి. దీంతో వైరస్‌ కట్టడికి అధికారులు చర్యలు ప్రారంభించారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నమహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను తిరిగి తెరిచారు. కంగ్టి మండలం దేగుల్‌వాడి, న్యాల్‌కల్‌ మండలం హుస్సేలి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news