corona virus

Eris: కలవరపెడుతున్న కరోనా కొత్త వైరస్‌.. ఇప్పటికే 45 దేశాల్లో జెండా పాతేసింది

కరోనా తగ్గిపోయింది, అందరూ ఆఫీసులకు వెళ్తున్నారు, అసలు మాస్కులు వేసుకోవడం మానేశారు, ఇంట్లో ఉన్నా ఆ క్లాత్‌ మాస్క్‌లను కూడా మూలకుపడేసి ఉంటారే..! కానీ మళ్లీ ఆ మాస్కులతో పనిపడింది. కొత్త వేరియంట్‌ జెట్‌ స్పీడ్‌లో వ్యాపిస్తోంది. తాజాగా EG.5.1 వేరియంట్‌కు మారుపేరు అయిన Eris తో కరోనా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మునుపటి...

భారత్ లో 1331 కరోనా కేసులు నమోదు..

గతంలో కరోనా కలిగించిన నష్టాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది, అంతలా ఇది మానవాళిని హడలెత్తించింది. ఇక కొంతకాలంగా మళ్ళీ కరోనా కేసులు కొంచెం కొంచెంగా నమోదు అవుతూ ఆందోళనను కలిగిస్తున్నాయి. కానీ గత రెండు మూడు రోజుల నుండి రోజువారీగా నమోదు అవుతున్న కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రిపోర్ట్స్...

ఇండియాలో కరోనా టెర్రర్.. మరోసారి 12వేలు దాటిన కేసులు

భారత్​లో కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోంది. మొన్నటిదాక సైలెంట్​గా ఉన్న ఈ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఉద్ధృతమవుతోంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..  దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ...

ఫ్యాక్ట్ చెక్: కరోనా కేసులు మళ్ళీ పెరగడంతో.. మే లో లాక్ డౌన్..?

నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రోజు రోజుకీ నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయి ఈ నకిలీ వార్తల తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇప్పటికే ఎంతగానో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. కరోనా వచ్చినప్పటి నుండి కరోనా మహమ్మారి చాలా మందిని బలితీస్తుంది. మరొకసారి కరోనా కేసులు...

పెరుగుతున్న కరోనా కేసులు..కారణం ఇదే!

గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నేడు ఏకంగా 11 వేల పైచిలుకు కేసులు బయటపడ్డాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 5.01 శాతానికి ఎగబాకింది. ఇక ఏడురోజుల సగటు పాజిటివిటీ రేటు 4.29 శాతానికి చేరుకుంది. కొత్తగా 29 కరోనా మరణాలు సంభవించాయి. ఈ లెక్కలు చూసి అనేక...

మహారాష్ట్రలో ఒకేరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు, 9 మంది మృతి….

మహారాష్ట్రలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే 560 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే 9 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 5,421 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, కరోనా...

COVID-19 :భారీగా పెరిగిన కరోనా కేసులు !

కరోనా వైరస్ వలన ప్రపంచం అంతా ఎంత నష్టాన్ని చవిచూసిందో మనము ప్రత్యక్షముగా చూశాము. అయితే ఆ వినాశనం తర్వాత రెండు సంవత్సరాలు సంతోషంగా ఉన్నాము. కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ ఈ కరోనా మహమ్మారి మన జీవితాలపై ప్రభావం చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి....

“వరల్డ్ డాక్టర్స్ డే”… ప్రాణదాతలకు హ్యాట్సాఫ్ !

మనకు చిన్న జ్వరం వచ్చిన డాక్టర్ దగ్గరకు పరుగులు తీస్తాము. ఈ ఒక్క మాటతో ఈ ప్రపంచంలో డాక్టర్ అవసరం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ముఖ్యమైన డాక్టర్స్ ను గుర్తుంచుకుని వారి సేవకు సంవత్సరంలో ఒక రోజును కేటాయించారు. ప్రతి సంవత్సరం మార్చ్ 30వ తేదీన వరల్డ్ డాక్టర్స్ డే. గత...

బిగ్ బ్రేకింగ్: చాపకింద నీరులా భారీగా కరోనా కేసులు !

ఇటీవలి కాలంలో ప్రపంచం మొత్తం దేనికైనా భయపడుతోంది అంటే... అది ఒక్క కరోనా వైరస్ కు మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మానవ ప్రాణాలతో చెలగాటం ఆదుకున్న మహమ్మారి మళ్ళీ ఇండియాలో మొదలైందని తెలుస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్యా పెరుగుంతుండడం తీవ్రంగా ఆందోళన చెందే విషయంగా చెప్పాలి. గడిచిన 24 గంటల్లో...

BREAKING : ఇవాళ కరోనాపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం

BREAKING : ఇవాళ కరోనా మహమ్మారి నివారణపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ కరోనా మహమ్మారి నివారణపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఎదుర్కొనేందుకు కావాల్సిన సన్నద్ధత పై సమీక్ష చేయనున్నారు...
- Advertisement -

Latest News

వెదర్‌ అప్డేట్ : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలోకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని...
- Advertisement -

ఆదిలోనే తడబడ్డ ఆస్ట్రేలియా.. 2 వికెట్లు ఫట్‌

ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా క‌ష్టాల్లో ప‌డింది. 400 ప‌రుగుల ఛేద‌న‌లో 9 ప‌రుగుల‌కే ఆసీస్ రెండు కీల‌క వికెట్లు ప‌డ్డాయి. ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఓపెన‌ర్ మాథ్యూ షార్ట్‌(9),...

రేపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం ఆదివారం పొడిగించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా...

భారత్ భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భారత బ్యాటర్లు హోరెత్తించారు. ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భార‌త బ్యాట‌ర్లు ఆకాశ‌మే హద్దుగా ఆడారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన‌ పిచ్‌పై ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌(104), శ్రేయ‌స్...

Breaking : వచ్చే నెల 5వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు

రెండు రోజుల పాటు సీఐడీ విచారణ ముగిసిన తరువాత చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తి... చంద్రబాబు రిమాండ్...