పగలు మంచు.. రాత్రి వర్షం

-

కరీంనగర్‌లో సోమవారం పొగమంచు కమ్మేయగా, చిరుజల్లులు తడిపి ముద్దచేశాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో పొద్దంతా ఈదురుగాలులు, చలితో నగర జనం వణికిపోయారు. ఉదయం 8 గంటలైనా దట్టమైన పొగమంచు వీడకపోవడంతో రోడ్లు కనిపించక వాహనదారులు లైట్ల వెలుగులో ప్రయాణించారు. మరోవైపు రోజంతా మబ్బు కమ్మగా మధ్యాహ్నం, రాత్రి తర్వాత చిరుజల్లులు పడడంతో నగర వాసులు ఇబ్బంది పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news