Medak: ‘దుబ్బాక ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’

-

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేసిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులను ఆహ్వానించకపోవడంపై రఘునందన్ ప్రశ్నించకపోవడం శోచనీయమని తెలిపారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే రఘునందన్ భూ నిర్వాసితులకు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news